వైయస్‌ జగన్‌ను కలిసిన దిబ్బపాలెం సెజ్‌ బాధితులు

విశాఖ‌:  దిబ్బపాలెం సెజ్‌ బాధితులు ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను కలిసి తమ బాధలను చెప్పుకున్నారు. తమ సమస్యలపై వైయస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారని తెలిపారు.సిఎం అయిన తర్వాత న్యాయం చేస్తానని జగన్‌ హమీ ఇవ్వడం మా గ్రామస్తులకు చాలా సంతోషంగా ఉందన్నారు.
Back to Top