వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్ జగన్ను కలిసిన దిబ్బపాలెం సెజ్ బాధితులు
28 Aug 2018 12:06 PM
విశాఖ: దిబ్బపాలెం సెజ్ బాధితులు ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్ను కలిసి తమ బాధలను చెప్పుకున్నారు. తమ సమస్యలపై వైయస్ జగన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.సిఎం అయిన తర్వాత న్యాయం చేస్తానని జగన్ హమీ ఇవ్వడం మా గ్రామస్తులకు చాలా సంతోషంగా ఉందన్నారు.