23 వ రోజు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం

అశేష జనస్పందన మధ్య జరుగుతున్న ప్రజా సంకల్పయాత్ర 23 రోజు నాటి పాదయాత్ర కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది.
అలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఆస్పరి మండలం బిల్లేకల్ నుంచి శుక్రవారం నాటి పాదయాత్రను వైయస్ జగన్ మోహన్ రెడ్డి మొదలు పెట్టారు.  జూటూర్ లో పార్టీ పతాకావిష్కరణ, చిన్నహుళ్తిలో ముఖాముఖీ, మధ్యాహ్నం పత్తికొండ ఊరు వాకిలి సెంటర్ లో బహిరంగ సభ నేటి పాదయాత్రలో ఉంటాయి.
Back to Top