139వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 కృష్ణా : ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ 139వ ప్రారంభమైంది. బుధవారం ఉదయం ఆయన కృష్ణాజిల్లా మైలవరం శివారు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాదయాత్రను ప్రారంభించారు.  చిన్న నందిగాం క్రాస్‌, వెల్వడం, గణపవరం అడ్డరోడ్‌, గణపవరం మీదగా నూజివీడు నియోజకవర్గంలోని శోభనాపురం క్రాస్‌ చేరుకుని అక్కడ ప్రజలతో మమేకం అవుతారు. 


Back to Top