కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
చంద్రబాబు చర్యతో రోడ్డున పడ్డాం
21 Jul 2018 1:30 PM
తూర్పుగోదావరి: చంద్రబాబు చర్యతో తాము రోడ్డున పడ్డామని డాక్యుమెంట్ రైటర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడలో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్మోహన్రెడ్డిని డాక్యుమెంట్ రైటర్స్ కలిశారు. ఈ మేరకు తమ సమస్యలు చెప్పుకున్నారు. పూర్వం లైసెన్స్ వ్యవస్థ ఉండేదని, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత తీసేశారని, దీంతో డాక్యుమెంట్ రైటర్స్ వ్యవస్థ కుక్కలు చించిన విస్తరిలా తయారైందని వాపోయారు. తమ లైసెన్స్లు పునరుద్ధరించాలని వైయస్ జగన్ కోరారు.