చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
వైయస్ జగన్ను కలిసిన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు
13 Jun 2018 11:20 AM
తూర్పుగోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డిని విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు కలిశారు. ఉద్యోగ భద్రత కల్పించాలంటూ వారు వైయస్ జగన్కు వినతిపత్రం అందజేశారు. చంద్రబాబు హామీ ఇచ్చి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.