వర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదు
వైయస్ జగన్ను కలిసిన కాంట్రాక్టు లెక్చరర్స్
05 Jun 2018 1:12 PM
పశ్చిమ గోదావరి: కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కాంట్రాక్టు లెక్చరర్స్ వైయస్ జగన్ను కలిశారు. ఈ సందర్భంగా తమకు వేతనాలు సక్రమంగా అందడం లేదని, ఉద్యోగ భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిసారి ఉమాభారతి కేసు అడ్డుఉందని తప్పించుకుంటున్నారని వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యలు విన్న జగన్ ..ఏడాది ఓపిక పడితే వైయస్ఆర్సీపీ ప్రభుత్వంవస్తుందని, అందర్ని రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చారు.