మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
వైయస్ జగన్ను కలిసిన కాంట్రాక్ట్ కార్మికులు
30 May 2018 11:39 AM
పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్రెడ్డిని కొప్ప్రరు వద్ద ఎలక్రికల్స్ కాంట్రాక్ట్ కార్మికులు కలిశారు. కనీస వేతనం లేక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని నమ్మించి మోసం చేసినట్లు చెప్పారు. వారి సమస్యలు విన్న వైయస్ జగన్ ఏడాది ఓపిక పడితే న్యాయం చేస్తామని భరోసా కల్పించారు.