వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్ జగన్ను కలిసిన తణుకు చేనేత కార్మికులు
06 Jun 2018 5:07 PM
పశ్చిమ గోదావరి: తణుకు చేనేత కార్మికులు వైయస్ జగన్ను కలిశారు. ఈసందర్భంగా తమకు ప్రత్యేకంగా చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. నూలుపై 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని వైయస్ జగన్ను చేనేత కార్మికులు కోరారు. చేనేత కార్మికుల సమస్యలపై వైయస్ జగన్ సానుకూలంగా స్పందించారు.