వైయస్‌ జగన్‌ను కలిసిన తణుకు చేనేత కార్మికులు

పశ్చిమ గోదావరి: తణుకు చేనేత కార్మికులు వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈసందర్భంగా తమకు ప్రత్యేకంగా చేనేత కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. నూలుపై 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని వైయస్‌ జగన్‌ను చేనేత కార్మికులు కోరారు. చేనేత కార్మికుల సమస్యలపై వైయస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారు. 
 
Back to Top