చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
చేనేతలతో వైయస్ జగన్ ముఖాముఖి
30 Jan 2018 4:03 PM
నెల్లూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా కలిచెడులో వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేనేతలతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చేనేతలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యలను జననేత సావధానంగా వింటున్నారు.