నామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే
చేనేతలతో ఆత్మీయ సమ్మేళనం ప్రారంభం
10 Apr 2018 4:35 PM
గుంటూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మంగళగిరిలో కొద్ది సేపటి క్రితం చేనేతల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైయస్ జగన్ చేనేతలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని వేలాదిగా చేనేత కార్మికులు హాజరయ్యారు.