రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
పది నెలలు గడిచినా బీమా ఇవ్వరా?
04 Dec 2017 2:51 PM
అనంతపురం: రోడ్డు ప్రమాదంలో మనిషి చనిపోయి పది నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు చంద్రన్న బీమా ఇవ్వలేదంటే పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలే అర్థం చేసుకోవాలన్నారు. పెళ్లింట్లో విషాదం జరిగిందని పేపర్లో వచ్చిన కథనాన్ని ఆయన మీడియాకు చూపించారు. అనంతపురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఇప్పటి వరకు తమకు చంద్రన్న బీమా అందలేదని, పది నెలలుగా తిరుగుతూనే ఉన్నానని వైయస్ జగన్కు తన బాధను చెప్పుకున్నాడు. ఈ మేరకు వైయస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. చనిపోయినట్లు ప్రభుత్వం ధ్రువపత్రం ఇచ్చినా బీమా ఇంకా ఇవ్వకుండా ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. పబ్లిసిటీ పిచ్చితో ముందుకు పోవడం కాదు.. ప్రజా సమస్యలను పట్టించుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.