రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
జననేతకు చాదర్ బహూకరణ
03 Apr 2018 3:43 PM
గుంటూరు:
దశాబ్దాల ప్రతిష్ట గల గుంటూరు మస్తాన్ దర్గా ఉత్సవాలకు వచ్చిన ముస్లిం సోదరులు వైయస్ జగన్మోహన్రెడ్డిని కలుసుకున్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా గుంటూరు పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ మస్తాన్ దర్గా వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ముస్లింలు బాబుకు సమర్పించే చాదన్ను వైయస్ జగన్కు బహూకరించారు. కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగన్ను కలుసుకోవడం సంతోషంగా ఉందని వారంతా సంతోషం వ్యక్తం చేశారు.