మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
రేపు వైయస్ జగన్ పాదయాత్రకు విరామం
14 Aug 2018 6:18 PM
విశాఖ: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఆగస్టు 15వ తేదీన విరామం ప్రకటించినట్లు వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ విశాఖ జిల్లాలో స్వాతంత్ర దిన వేడుకల్లో పాల్గొంటారని ఆయన చెప్పారు. నర్సీపట్నం నియోజకవర్గంలో నాతవరం మండలంలోని ఎర్రవరం జంక్షన్ వద్ద జరిగే వేడుకల్లో జాతీయ పతాకాన్నిప్రతిపక్ష నేత ఆవిష్కరిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ, విశాఖ జిల్లా వాసులంతా స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు వీలుగా బుధవారం పాదయాత్రకు విరామం ప్రకటించారని పేర్కొన్నారు. తిరిగి గురువారం ఉదయం నుంచి వైయస్ జగన్ పాదయాత్ర యథావిథిగా కొనసాగుతుందని తలశీల రఘురాం వివరించారు.