మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
వైయస్ జగన్ను కలిసిన బ్రహ్మణ సంఘం నేతలు
27 Nov 2017 11:09 AM
కర్నూలు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కోడుమూరుకు చేరుకున్న వైయస్ జగన్మోహన్రెడ్డిని బ్రహ్మణ సంఘం నేతలు కలిశారు. బ్రహ్మణ కార్పోరేషన్లో జరుగుతున్న అవకతవకలపై పోరాటం చేయాలని విజ్ఞప్తి చే శారు. చంద్రబాబు బ్రహ్మణులను మోసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు స్పందించిన వైయస్ జగన్ బ్రహ్మణులకు అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చారు.