నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడే
ప్రభుత్వం టీచర్ పోస్టులను భర్తీ చేయడం లేదు
01 Dec 2017 4:10 PM
కర్నూలు:
చంద్రబాబు హయాంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని బీఈడీ విద్యార్థునులు వైయస్ జగన్మోహన్రెడ్డి ఎదుట మొరపెట్టుకున్నారు. తమ సమస్యను చెప్పుకునేందుకు వారంతా ప్రజా సంకల్పయాత్రకు తరలివచ్చారు. ఈ సందర్భంగా టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయడం లేదని వాపోయారు. బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టులకు అర్హులుగా ప్రకటించాలని కోరారు. ఈ మేరకు స్పందించిన వైయస్ జగన్ ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తానని హామీ ఇచ్చారు.