బాబుకు వైయస్‌ జగన్‌ అక్షరాభాస్యం...

శ్రీకాకుళంః వైయస్‌ జగన్‌ను కలిసిన సరుబుజ్జిలి మండలం ఏఎల్‌ నగర్‌కు చెందిన దుర్గారావు,కృష్ణవేణి దంపతులు తమ బాబుకు జగన్‌తో అక్షరాభాస్యం చేయించారు.వైయస్‌ జగన్‌ బాబుకు అఆలు దిద్దించారు.వైయస్‌ జగన్‌ మా బాబుకు అక్షర్యాభాస్యం చేయించడం చాలా ఆనందంగా ఉందని ఆ దంపతులు మురిసిపోయారు.తమ బిడ్డకు జగన్‌ అక్షరాభాస్యం చేయించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.
 
Back to Top