వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్ జగన్ను కలిసిన ఆటోడ్రైవర్లు
18 Apr 2018 1:16 PM
కృష్ణా జిల్లా: ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్ జగన్ను ఆటో డ్రైవర్లు కలిశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను జననేత దృష్టికి తీసుకెళ్లారు. జరిమానాల పేరుతో అధికారులు వేధిస్తున్నారని వైయస్ జగన్కు ఫిర్యాదు చేశారు. వారంలో ఒకసారి ఆటోను పట్టుకున్నా రూ.8 వేలు జరిమానా విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోడ్రైవర్లకు అండగా ఉంటానని వైయస్ జగన్ భరోసా కల్పించారు.