సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
ప్రభుత్వ వేధింపుల నుంచి రక్షించండి
21 Jan 2018 12:47 PM
చిత్తూరు:
ప్రభుత్వం, అధికారుల వేధింపుల నుంచి మమ్మల్ని రక్షించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డిని ఆటోడ్రైవర్లు కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. పానగల్లో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో ఆటోడ్రైవర్లు పాల్గొని వైయస్ జగన్కు తమ సమస్యను చెప్పుకున్నారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ల పేరుతో ప్రభుత్వం వేధింపులకు దిగుతుందని చెప్పుకున్నారు. అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నా చలానాలు విధిస్తున్నారని, మేం ఎలా బతకాలని.. ప్రభుత్వం వేధింపుల నుంచి రక్షించాలని కోరారు.