కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
జననేతను కలుసుకున్న ఆర్యవైశ్యులు
02 Jun 2018 12:06 PM
పాలకొల్లు: ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు వైయస్
జగన్ మోహన్ రెడ్డిని శనివారం ఉదయం పాలకొల్లులో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు కలుసుకున్నారు.
స్థానికంగా తాము ఎదుర్కుంటున్న సమస్యలను వారు ఈ సందర్భంగా జననేతకు వివరించారు.
వారి సమస్యలను పరిష్కారానికి తాను చొరవ చూపుతానని భరోసా ఇస్తూ జననేత పాదయాత్ర
చేస్తున్నారు.