జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
వైయస్ జగన్ను కలిసిన కళాకారులు
13 Jan 2018 12:13 PM
చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్ర ద్వారా తమ గ్రామానికి వచ్చిన వైయస్ జగన్ మోహన్రెడ్డిని కళాకారులు కలిశారు. ప్రస్తుతం కళలకు ఆదరణ లేకుండా పోయిందని, ప్రతి కళాకారుడికి ఒక పక్కా ఇల్లు, పింఛన్ ఇవ్వాలని వైయస్ జగన్ను కోరారు. 20 ఏళ్లుగా ఈ కళను నమ్ముకొని జీవినం సాగిస్తున్నామన్నారు. రేషన్కార్డులు ఇప్పించాలని కోరారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వైయస్ జగన్ హామీ ఇచ్చారు.