పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
జననేతను కలిసిన అర్చకులు
07 May 2018 2:12 PM
గుడివాడ: ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకులు వైయస్
జగన్ మోహన్ రెడ్డిని అర్చక సమాఖ్య ప్రతినిధులు కలుసుకుని తమ సమస్యలను వివరించారు.
అర్చకులు సంక్షేమానికి వినియోగించాల్సిన నిధులు దుర్వినియోగం అవుతున్నాయని వారు ఈ
సందర్భంగా తెలిపారు. అంతకు ముందు అర్చకులు వైయస్ జగన్ ను శాలువతో సత్కరించి , వేద
మంత్రాలతో ఆశీర్వదించారు.