కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం
ఇసుక మాఫియాకు అడ్డగా మారింది
17 Jan 2018 4:58 PM
చిత్తూరు
: పాపానాయుడిపేట అంటే ఒక్కప్పుడు వ్యాపారస్తులకు పేరుగాంచిందని, ఇప్పుడు ఇసుక మాఫియాకు అడ్డగా మార్చారని వైయస్ఆర్సీపీ నేత బియ్యపు మధుసుదన్రెడ్డి అన్నారు. ఇసుక మాఫియాలో 17 మంది చనిపోతే ప్రభుత్వం నుంచి ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదన్నారు. మాజీ మంత్రి బొజ్జల ఇచ్చిన మాట తప్పారన్నారు. రాబోయే రోజుల్లో వైయస్ జగన్ సీఎం అవుతారని, మంచి రోజులు వస్తాయని ధైర్యం చెప్పారు. మనపై అక్రమ కేసులు పెట్టి ఈ ప్రభుత్వం వేధించిందని, ఇకపై వారి ఆటలు చెల్లవన్నారు.