వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
నాగావళి మీద కరకట్ట నిర్మించాలి..
01 Dec 2018 12:04 PM
శ్రీకాకుళంః పాలకొండ మండలం అన్నవరం గ్రామానికి చెందిన రైతులు వైయస్ జగన్ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.తమ గ్రామానికి నాగావళి మీద కరకట్ట లేదని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు.ౖ వెయస్ఆర్ హయాంలో కొంత నిర్మాణం జరిగిందని ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదన్నారు.వేల ఎకరాల భూమి ముంపునకు గురవుతుంది. కరకట్ట పూర్తయితే 10వేల ఎకరాలు ముంపును గురవకుండా ఉంటుందన్నారు.కలెక్టర్,ప్రజాప్రతినిధులను విన్నవించిన పట్టించుకోలేదన్నారు..నిధులు లేవని చెబుతున్నారని తెలిపారు. వెయస్ జగన్ సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారన్నారు