మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
వైయస్ జగన్ను కలిసిన అంగన్వాడీలు
23 Jun 2018 5:35 PM
తూర్పుగోదావరి: రాజోలు నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు కలిశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వైయస్ జగన్కు వివరించారు. సొంత భవనాలు లేక అవస్థలు పడుతున్నామని, డీఏ బకాయిలు అందడం లేదని, టీడీపీ నాయకుల ఒత్తిడి అధికంగా ఉందని జననేతకు ఫిర్యాదు చేశారు.