మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్ జగన్ కలుసుకున్న ఆదర్శ రైతులు
24 Dec 2017 11:27 AM
కదిరి: ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కదిరి లో ఆదర్శ రైతులు కలుసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తమను ఏవిధంగా మోసం చేసి , వీధుల పాలు చేసిందో వారు ఈ సందర్బంగా వివరించారు. బాబు వస్తే జాబు వస్తుందని ఊదరగొట్టారనీ. అధికారంలోకి రాగానే మా ఉద్యోగాలను ఊడపెరికారన్నారు . రైతులు నష్టపోతున్నారు, ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా రోడ్డున పడేశారని వారు జగన్ తో వాపోయారు. ఉన్న ఉద్యోగాలన్నీ పోయాయన్నారు. పంటల గురించి అవగాహన కల్లించేవారు కరువయ్యారన్నారు. వీరి సమస్యలను విన్న జగన్ మోహన్ రెడ్డి ఆదుకుంటామన్న భరోసా ఇచ్చారు.