చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ప్రారంభమైన 95వ రోజు ప్రజా సంకల్పయాత్ర
22 Feb 2018 9:34 AM
ఒంగోలు: ప్రజా పక్షనేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేటికి 95వ రోజుకు చేరుకుంది. ఈ రోజు వైయస్ జగన్ పెద్దఅలవలపాడు శివారు నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం రామాపురం, గుండేవారిపాలెం క్రాస్ మీదుగా హజీస్ పురం వరకు పాదయాత్ర చేయనున్నారు. కాగా జననేత వైయస్ జగన్ చేస్తున్న పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దారి పొడవున ప్రజల సమస్యలు వింటూ వారికి భరోసా నిస్తూ ముందుకు కదులుతున్నారు వైయస్ జగన్.