పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
నేటి ప్రజా సంకల్పయాత్ర షెడ్యూల్
04 Jun 2018 10:33 AM
పశ్చిమ గోదావరి ప్రజా
సమస్యలు తెలుసుకుంటూ , ప్రజల మేనిఫెస్టో రూపకల్పన కోసం ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి
చేస్తున్న ప్రజా సంకల్పయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఈ పాదయాత్రలో
భాగంగా సోమవారం నాడు ఆచంట నియోజకవర్గంలోని పెనుగొండ నుంచి నడక ప్రారంభించి, తణుకు
నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. ఐతంపూడి, ఏలేటి
పాడు, ఒగిడి క్రాస్, గొల్లగుంట పాలెం, వేండ్రవారి పాలెం చేరుకుంటారు. మధ్యాహ్నం
ఇరగవరం మీదుగా యర్రాయి చెరువ వరకు వైయస్ జగన్ పాదయాత్ర జరుగుతుంది.