నేటి ప్రజా సంకల్పయాత్ర షెడ్యూల్

పశ్చిమ గోదావరి ప్రజా
సమస్యలు తెలుసుకుంటూ , ప్రజల మేనిఫెస్టో రూపకల్పన కోసం  ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి
చేస్తున్న ప్రజా సంకల్పయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఈ పాదయాత్రలో
భాగంగా సోమవారం నాడు ఆచంట నియోజకవర్గంలోని పెనుగొండ నుంచి నడక ప్రారంభించి, తణుకు
నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు.  ఐతంపూడి, ఏలేటి
పాడు, ఒగిడి క్రాస్, గొల్లగుంట పాలెం, వేండ్రవారి పాలెం చేరుకుంటారు. మధ్యాహ్నం
ఇరగవరం మీదుగా యర్రాయి చెరువ వరకు వైయస్ జగన్ పాదయాత్ర జరుగుతుంది.

Back to Top