కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
మహిళా లోకానికి బాబు అన్యాయం చేశారు
12 May 2018 2:09 PM
కృష్ణ:
నాలుగు సంవత్సరాల నుంచి చంద్రబాబు మహిళా లోకానికి అన్యాయం చేశారని దళిత మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అనూషరాణి మండిపడ్డారు. కైకలూరులో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో మండవల్లి వద్ద ఆమె వైయస్ జగన్మోహన్రెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె పలు సమస్యలపై జననేతకు వినతిపత్రం అందజేశారు. మద్యం షాపులు ఎత్తివేస్తామని, చంద్రబాబు గల్లీకొకటి పెట్టారని, మహిళల రక్షణ కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లు పెడతామని చెప్పి అది కూడా నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరామన్నారు. అదే విధంగా హిందూకోడ్ బిల్లును అమలు చేయాలని జననేతకు వినతిపత్రం అందజేశామన్నారు.