బస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి
వేజెండ్లలో కొనసాగుతున్న ప్రజా సంకల్ప యాత్ర
04 Apr 2018 5:17 PM
గుంటూరు: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర గుంటూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం పొన్నూరు నియోజకవర్గంలోని వేజెండ్లలో వైయస్ జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. స్థానికులు వేలాదిగా తరలివచ్చి తమ బాధలు వైయస్ జగన్కు వివరిస్తున్నారు. స్థానికుల సమస్యలు సావధానంగా వింటున్న వైయస్ జగన్ మరో ఏడాదిలో మంచి రోజులు వస్తాయని భరోసా కల్పిస్తున్నారు.