మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
31వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
10 Dec 2017 9:06 AM
అనంతపురం : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 31వ రోజు పాదయాత్ర ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 8 గంటలకు శింగనమల నియోజకవర్గం మార్తాడు గ్రామం నుంచి వైయస్ జగన్ పాదయాత్ర మొదలుపెట్టారు. అక్కడి నుంచి కోటంక గ్రామానికి, 10.30 గంటలకు ఊర్వకొండ నియోజకవర్గం కోడేరు మండలం కమ్మూరుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు భోజన విరామం ఉంటుంది. 3 గంటలకు వైయస్ జగన్ పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది. 3.30 గంటలకు అరవకూరు, 4 గంటలకు కూడేరు గ్రామానికి చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు జననేత 31వ రోజు పాదయాత్ర ముగుస్తుంది.