పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
జొన్నగిరికి చేరుకున్న వైయస్ జగన్
03 Dec 2017 12:41 PM
కర్నూలు:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర కర్నూలు జిల్లా జొన్నగిరికి చేరుకుంది. వైయస్ జగన్ను కలుసుకుని బాధలు చెప్పుకునేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. జననేతకు పూలవర్షంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ ప్రజలకు అభివాదం చేసుకుంటూ వారి కష్టాలను వింటూ ముందుకు వెళ్తున్నారు. కాగా కర్నూలు జిల్లాలో ఆఖరి రోజు యాత్ర జోరుగా సాగుతుంది.