మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ముగిసిన 29వ రోజు ప్రజాసంకల్పయాత్ర
07 Dec 2017 3:42 PM
అనంతపురం: వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 29వ రోజు పాదయాత్ర ముగిసింది. ఉదయం 8 గంటలకు సింగనమల నియోజకవర్గం సింగనమల మండలంలో వైయస్ జగన్ పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, వారితో మమేకమై కల్లుమడి చేరుకొని వైయస్ఆర్ సీపీ జెండా ఎగరవేశారు. అక్కడి నుంచి 10.30 గంటలకు వైయస్ జగన్ గుమ్మేపల్లి చేరుకున్నారు. ఈ గ్రామానికి చేరుకోవడంతో 400 కిలోమీటర్ల మైలు రాయిని వైయస్ జగన్ దాటారు. ఈ సందర్భంగా గ్రామంలో వేప మొక్కను నాటారు. పాదయాత్రలో ఆయా గ్రామాల ప్రజలు వైయస్ జగన్ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.