సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
తుని నుంచి 235వ రోజు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం
12 Aug 2018 10:13 AM
తూర్పు గోదావరి: జననేత, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 235వ రోజు ప్రజా సంకల్ప యాత్ర తుని పట్టణం నుంచి ప్రారంభమైంది. వేలాది మంది జనం వెంట రాగ జననేత తన పాదయాత్రను మొదలుపెట్టారు. రాజన్న బిడ్డ రాకతో తుని పట్టణం జనసంద్రమైంది. అభిమానుల సందడితో హోరెత్తింది. జననేత వెంట పడ్డ వేలాది అడుగులు ఒక్కటై ముందుకు సాగుతున్నాయి. దారి పొడవునా స్థానికులు వైయస్ జగన్కు తమ బాధలు చెప్పుకుంటున్నారు.