మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
కారుమంచి నుంచి వైయస్ జగన్ పాదయాత్ర ప్రారంభం
30 Nov 2017 10:21 AM
కర్నూలు : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 22వ రోజు ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం కారుమంచి నుంచి ప్రారంభమైంది. కారుమంచి, వెంగళరాయ దొడ్డి, కైరుప్పల మీదుగా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ యాత్ర కొనసాగుతుంది. అక్కడి నుంచి కుప్పలదొడ్డి, బిల్లకల్ వరకూ ప్రజాసంకల్పయాత్ర సాగతుంది. రాత్రికి బిల్లకల్లోనే వైయస్ జగన్ బస చేయనున్నారు.