వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
కొవ్వూరు బైపాస్ నుంచి 187వరోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
12 Jun 2018 9:33 AM
పశ్చిమ గోదావరి : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి 187వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. మంగళవారం ఉదయం విజయవిహార్ కొవ్వూరు బైపాస్ సర్కిల్ నుంచి వైయస్ జగన్ పాదయాత్ర ప్రారంభించారు. బ్రిడ్జి పేట, శ్రీనివాసపురం మీదుగా నేడు పాదయాత్ర కొనసాగనుంది. శ్రీనివాసపురం చేరుకున్నాక అక్కడ వైయస్ జగన్ లంచ్ విరామం తీసుకుంటారు. భోజన విరామం అనంతరం రాజమండ్రి రైలు కమ్ రోడ్ బ్రిడ్జి చేరుకోవడంతో వైయస్ జగన్ తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తారు. రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ చేరుకున్నాక అక్కడ భారీ బహిరంగసభలో జననేత ప్రసంగిస్తారు. రైల్వేస్టేషన్ చేరుకున్నాక పాదయాత్ర ముగుస్తుంది.