రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
17న వైయస్ఆర్సీపీ నేతల భేటీ
15 Jan 2018 2:23 PM
అమరావతి: ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్రపై చర్చించడానికి 17న నెల్లూరులో పార్టీ నేతలు సమావేశం కానున్నారు. నెల్లూరు పార్లమెంటరీ జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో జిల్లాలో వైయస్ జగన్ పాదయాత్ర మార్గాన్ని ఖరారు చేస్తారు. వైయస్ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సమావేశానికి హాజరై జిల్లాలో పాదయాత్ర పూర్తయ్యే వరకూ తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేస్తారు. మొత్తం పది నియోజకవర్గాలకు గాను 9 నియోజకవర్గాల్లో యాత్ర సాగే అవకాశం ఉందని పార్టీ నేతలంటున్నారు. 21 తర్వాత ఒకట్రెండు రోజుల్లో ఎప్పుడైనా జిల్లా సరిహద్దుల్లోకి ప్రవేశించవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి.