170వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌


పశ్చిమ గోదావరి జిల్లా: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 170వ రోజు షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. గురువారం ఉదయం ఉంగటూరు నియోజకవర్గంలోని గణపవరం నుంచి వైయస్‌ జగన్‌ తన పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ఉండి నియోజకవర్గంలోని అడుగుపెడతారు. ఉండి మండలం ఆరేడు, ఉప్పులూరు క్రాస్, కొలమూరు వరకు సాగుతుంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం 2.45 గంటలకు పాములప్రరు, వెంకట్రాజుపురం, పెద కాపవరం వరకు పాదయాత్ర కొనసాగుతుంది.
 

తాజా వీడియోలు

Back to Top