19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
169వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్
22 May 2018 7:10 PM
పశ్చిమ గోదావరి: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 169వ రోజు షెడ్యూల్ను వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. బుధవారం ఉదయం ఉంగటూరు నియోజకవర్గంలోని గణపవరం మండలం నుంచి వైయస్జగన్ పాదయాత్ర మొదలవుతుంది. అక్కడి నుంచి అగ్రహారపు గోపవరం, ముగ్గలక్రాస్, అర్ధవరం, వరదరాజాపురం, వెలగపల్లి వరకు సాగుతుంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం గొల్లదిబ్బ, గణపవరం, సిరిపల్లె వరకు పాదయాత్ర కొనసాగుతుంది. గణపవరం వద్ద సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగిస్తారు.