మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
తాడేపల్లిగూడెం నుంచి 168వరోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
22 May 2018 9:17 AM
పశ్చిమ గోదావరి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర 168వ రోజుకు చేరుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారం ఉదయం తాడేపల్లిగూడెం మార్కెట్ నుంచి వైయస్ జగన్ తన పాదయాత్ర ప్రారంభించారు. అనంతరం పెంటపాడు, బోడపాడు క్రాస్ మీదుగా ముదునూరు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 2.45కి పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. అక్కడ నుంచి కాశిపాడు క్రాస్, చిలకం పాడు, వీరేశ్వరపురం క్రాస్ మీదుగా పిప్పర వరకూ పాదయాత్ర కొనసాగిస్తారు.