కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
ప్రారంభమైన 155 రోజు పాదయాత్ర
07 May 2018 10:41 AM
గుడివాడ: వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర 155
వ రోజు నాటి పాదయాత్ర కొద్ది సేపటి క్రితం గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు
నుంచి ప్రారంభమైంది. . స్థానికులు, పార్టీనేతలు, కార్యకర్తలు పెద్ద
ఎత్తున పాదయాత్రకు తరలివచ్చారు. జననేత తో తమ సమస్యలను విన్నవించుకుంటూ,
పరిష్కరించేందుకు చొరవ చూపాలని పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. పాదయాత్ర అంగలూరు, బొమ్మలూరు మీదుగా గుడివాడలోని నెహ్రూ చౌక్ సెంటర్ కు
చేరుకుంటుంది, సాయంత్రం అదే ప్రాంతంలో బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగించనున్నారు.