మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
జననేతను కలిసి 108, 104 ఉద్యోగులు
19 Aug 2018 2:46 PM
విశాఖపట్నం: చంద్రబాబు పాలనలో ఇబ్బందులు పడుతున్నామని 108, 104 ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. నర్సీపట్నం నియోజకవర్గంలో పెద్దబొడ్డేపల్లి వద్ద వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన ఉద్యోగులు వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో తమకు మేలు జరిగిందని, చంద్రబాబు వచ్చాక కష్టాలు పడుతున్నామన్నారు. అదే విధంగా సీపీఎస్ విధానంపై వైయస్ జగన్ ఇచ్చిన హామీపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. సీపీఎస్ రద్దు చేస్తామని ప్రకటించడంతో ఉద్యోగులంతా జననేతను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.