ప్రజా సంకల్పయాత్ర

05-11-2022

05-11-2022 09:40 PM
క్షేత్ర స్థాయిలో రాష్ట్రం నలుమూలలా వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర చేశారు. ఎండల తీవ్రతను, భారీ వర్షాలను, వణికించే చలిని ఇలా అన్ని కాలాల్లోనూ పాదయాత్ర సాగించారు. ప్రతికూల వాతావరణంలోనూ సడలనీయక పాదయాత్ర సాగిస్తూ...

08-01-2021

08-01-2021 07:54 PM
పల్లెపల్లెల్లోని అక్కలు, చెల్లెల్లు, అన్నలు, తమ్ముళ్లు, తాతలు, అవ్వలు, ఎండా, వానా, చలి అన్న తేడా లేకుండా జగన్ను చూడటానికి వచ్చారు. ఆశీర్వదించారు. అక్కున చేర్చుకున్నారు. వారి కష్టాలు, కన్నీళ్లు,...

10-01-2019

10-01-2019 09:45 AM
నాన్నగారి పాదయాత్ర నుంచి ఆరోగ్యశ్రీ, 108, ఫీజురీయింబర్స్‌వంటి అనేక అద్భుత పథకాలు పుట్టుకొచ్చాయి. మీ పాదయాత్ర నుంచి వచ్చిన ఒక్కటంటే ఒక్క పథకమైనా ఉందా? మీ పాదయాత్ర  హామీలు నెరవేరకపోగా.. ఆ నాటి సమస్యలు...

09-01-2019

09-01-2019 05:03 PM
శ్రీకాకుళం: చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. అందుకే అన్నివర్గాల ప్రజలు నిన్ను నమ్మం బాబు అంటున్నారని పేర్కొన్నారు.
09-01-2019 04:12 PM
కష్టాలు తీర్చడానికి మన జిల్లాకే వస్తున్న రాజన్న బిడ్డ కోసం ఎదురుచూసిన లక్షల మంది ఆపన్నులు ఆశగా ఎదురొచ్చారు. 
09-01-2019 04:08 PM
ఇలాంటి పాలనను అంతం చేసేందుకు వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారన్నారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభించిందన్నారు.  
09-01-2019 03:49 PM
శ్రీకాకుళం: వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ధనం, మానం, ప్రాణాన్ని కూడా లెక్క చేయమని వైయస్‌ఆర్‌ సీపీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు.
09-01-2019 03:36 PM
ఇచ్ఛాపురంలోని బాహుదా నదీ తీరంలో ఏర్పాటైన విజయసంకల్ప స్థూపం (పైలాన్‌)ను వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు,  ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. భారీ ఎత్తున తరలివచ్చిన పార్టీ...
09-01-2019 12:45 PM
దిగువున చుట్టూ ఒక చిన్నపాటి లాన్‌ (పచ్చికబయలు) ఏర్పాటు చేశారు. ఇందులోనే ఓ స్తంభం పక్కనే స్థూపం ఆవిష్కరణకు సంబంధించిన శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ఇక బయట చుట్టూ ప్రహరీ గోడపై ఓ వైపు ప్రజాసంకల్ప...
09-01-2019 12:27 PM
ప్రజాసంకల్పయాత్ర విజయసంకల్పయాత్రగా మారడంలో ఎటువంటి సందేహం లేదని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఏపీ ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని కడపకు చెందిన డాక్టర్‌ రాజగోపాల్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు...
09-01-2019 10:40 AM
 ‘నాకు డబ్బు మీద వ్యామోహం లేదు. చరిత్ర సృష్టించాలన్నదే నా లక్ష్యం. ఒకసారి ముఖ్యమంత్రి స్థానంలోకొస్తే ప్రజలకు ఎంతో మంచి చేయాలన్న ఆశయం ఉంది. ఆ మంచి ఎలాంటిదంటే..
09-01-2019 10:32 AM
రాష్ట్ర రాజకీయ యవనికపై వైఎస్‌ జగన్‌ తనదైన ముద్ర వేసుకున్నారు. ఆప్యాయతకు, అనురాగానికి, స్నేహానికీ, రాష్ట్రాభివృద్ధికి, సంక్షేమానికి ప్రతీకగా నిలిచారు. జరిగిన ప్రతి సభలో తనదైన ముద్ర వేసుకున్నారు....
09-01-2019 10:19 AM
ఈరోజు కవిటి మండలంలో పాదయాత్ర సాగింది. దేశంలోనే అత్యధికంగా కిడ్నీ వ్యాధికి గురయ్యే ప్రాంతమిది. కాళ్లు, మొహం, కళ్ల వాపులతో నడవడానికి సత్తువ లేని ఎందరో కిడ్నీ వ్యాధిగ్రస్తులు కలిశారు. వారిలో నాలుగైదేళ్ల...
09-01-2019 10:17 AM
శ్రీకాకుళంః  వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్ర 341వరోజు ప్రారంభమయింది.

08-01-2019

08-01-2019 07:04 PM
శ్రీ‌కాకుళం:   వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌. ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చివ‌రి రోజుకు చేరింది. 341వ రోజు పాద‌యాత్ర షెడ్యూల్‌ ఖరారైంది.
08-01-2019 06:42 PM
కాపులకు రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. వైయస్‌ జగన్‌ హామీపై కాపు జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. 
08-01-2019 06:17 PM
శ్రీకాకుళంః సర్వశిక్షాభియాన్‌ ఉద్యోగులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారన్నారు.తమకు పనిభారం ఎక్కువయిందని,సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పనికితగ్గ వేతనం ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు
08-01-2019 04:46 PM
బుద్ధా వెంకన్న ఏనాడూ బీసీల కోసం పోరాడలేదని, ఇంకా చాలమంది బీసీ నేతలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు
08-01-2019 03:37 PM
గొప్ప సంకల్పంతో వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర చేశారని చెప్పారు. వైయ‌స్‌ జగన్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని  తిరుమల దర్శనం సందర్భంగా చంద్రబాబే టీడీపీ కార్యకర్తల చేత హడావిడి చేయించే ప్రయత్నం...
08-01-2019 03:35 PM
శ్రీకాకుళం:కిడ్ని బాధితులకు ఉత్తరాంధ్రకు కేరాఫ్‌గా మారుతోంది.
08-01-2019 03:32 PM
శ్రీకాకుళం: ఇన్సూరెన్స్, ఫైన్లు, ఫిట్‌నెస్‌ ఫీజుల పేరుతో ప్రభుత్వం నిలువుదోపిడీ చేస్తుందని, ప్రభుత్వ చర్యతో రోడ్డున పడుతున్నామని ఆటోడ్రైవర్లు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మో
08-01-2019 03:29 PM
శ్రీకాకుళంః సామంతులు కులస్తులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు.స్వాతంత్య్రం వచ్చినప్పుడు నుంచి ఓబీసీల్లో  ఉన్న తమను వైయస్‌ఆర్‌ బీసీ(ఎ)లోకి మార్చారన్నారు.బీసీ కులంలోకి మారిన విద్య,ఆర
08-01-2019 12:26 PM
శ్రీకాకుళంఃప్రజా సంకల్పయాత్రలో మానవీయ కోణాలు ఎన్నో..ఇందులో ఒకటి దెందులూరు నియోజకవర్గం సీతంపేటకు చెందిన బాలుడు లోకేష్‌ మణికంఠ ఉదంతం.బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్న లోకేష్‌కు  వైద్యం చేయించిన వైయస్‌
08-01-2019 09:56 AM
ప్రతిపక్షనేత తన వెంట నడిచిన వారితోపాటు గ్రామాల్లో బారులు తీరిన ప్రజలను రోజుకు కనిష్టంగా 15 వేల మందిని స్వయంగా కలుసుకున్నారు. 341 రోజుల పాదయాత్రలో ప్రతిపక్ష నేతను కలిసే వారి సంఖ్య 51.15 లక్షలు...
08-01-2019 09:46 AM
శ్రీకాకుళం: ప్రజల సమస్యలు తెలుసుకుని..
08-01-2019 09:44 AM
ముప్పై, నలభై ఏళ్ల చెట్లు అలా నేలవాలిపోవడంతో, వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల్లో చీకట్లు పరుచుకున్నాయి. ఇక్కడ కొబ్బరి చెట్టంటే ఇంటికి పెద్ద కొడుకుతో సమానం. మళ్లీ చెట్లను నాటినా ఫలసాయం రావడానికి...

07-01-2019

07-01-2019 04:37 PM
తాగునీరు సౌకర్యం లేదని, ఐదేళ్లుగా ఇళ్లు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బెంతు ఒరియాలు వైయస్‌ జగన్‌ కలిసి తమ గోడు వినిపించారు. ఏళ్ల తరబడి ధ్రువీకరణ పత్రాలు కోసం పోరాడుతున్నామని తమది ఏ కులమో...
07-01-2019 01:32 PM
కడప, రాజమండ్రి సభలను మించేలా ఇచ్ఛాపురంలో బహిరంగ సభ ఉంటుందన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కడ సభ పెట్టినా ఇసుక వేస్తే రాలనంత జనం వస్తారని, సభకు విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు,...
07-01-2019 01:11 PM
మొదటిగా కరుణమయడివై కదిలావు కడప జిల్లా నుంచి..కారణజన్ముడివై కదిలావు కర్నూలు జిల్లా నుంచి..అనంతమైన ఆశలనిస్తూ కదిలావు అనంతపురం జిల్లా నుంచి..చిరునవ్వుల చిందిస్తూ కదిలావు చిత్తూరు జిల్లా నుంచి.....
07-01-2019 09:30 AM
అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం, దారి పొడవునా మంగళహారతులు, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర ముందుకు కదులుతోంది. రాజన్న తనయున్ని చూడటానికి, మాట్లాడటానికి,...
07-01-2019 09:25 AM
జింకిబద్ర వద్ద టమాటా రైతులు కలిశారు. ఆరుగాలం కష్టించే వీరు అద్భుతమైన దేశవాళీ టమాటాలు పండించడంలో చేయితిరిగినవారు. నాణ్యమైన టమాటాల అధిక దిగుబడి సాధిస్తూనే ఉంటారు. ‘అదేం మాయో కానీ.. అంతవరకు బాగా ఉన్న...

06-01-2019

06-01-2019 02:45 PM
నెల్లూరు: న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు మోసం చేశాడని న్యాయవాదులు మండిపడ్డారు.
06-01-2019 01:38 PM
శ్రీకాకుళంః ఎన్నో పోరాటాలు చేసి థర్మల్‌ ప్రాజెక్టును అడ్డుకుంటే..ఇప్పుడు అదే ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించాలని ప్రభుత్వం చూస్తుందని సోంపేట పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యులు ఆగ్రహం వ్య
06-01-2019 10:17 AM
ఈ పుస్తక అవిష్కరణ కార్యక్రమానికి వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు భూమన కరుణాకర్‌ రెడ్డి, తమ్మినేని సీతారాం, పపాలకొండ ఎమ్మెల్యే కళావతి, మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు,
06-01-2019 10:14 AM
జననేత 338వ రోజు పాదయాత్రను ఆదివారం ఉదయం ఇచ్ఛాపురం నియోజకవర్గం సోంపేట మండలం లక్కవరం నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి పలాసపురం, జింకిభద్ర క్రాస్‌, సోంపేట, ఇసకపాలెం క్రాస్‌, మండపల్లి క్రాస్‌ మీదుగా...
06-01-2019 10:10 AM
తొండిపూడి గ్రామానికి చెందిన ఎనిమిది, తొమ్మిదో తరగతుల విద్యార్థినులు కలిశారు. ఈ ఊరిలో జిల్లా పరిషత్‌ హైస్కూలు తుపానుకు దెబ్బతిందని చెప్పారు. తరగతి గదుల పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయట....

05-01-2019

05-01-2019 06:55 PM
ముగింపు సభకు వచ్చే జనాలను చూసి టీడీపీ నాయకులు మన పనైపోయింది, తట్టాబుట్టా సర్దుకుని ఇంటికి వెళ్లిపోవాల్సిందేనన్న భావం వారిలో కలగాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గ సమన్వయకర్తలు, కార్యవర్గ సభ్యులు...
05-01-2019 03:28 PM
శ్రీ‌కాకుళం:  ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు దుర్మార్గ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు సాంత్వన కలిగిస్తూ...
05-01-2019 02:49 PM
ఏపీలో మాత్రం  సీపీఎస్ ర‌ద్దుపై స్పందించ‌డం లేద‌న్నారు. వారి స‌మ‌స్య‌లు సావ‌ధానంగా విన్న వైయ‌స్ జ‌గ‌న్ ఉద్యోగుల‌కు హామీ ఇచ్చారు. మ‌రో మూడు నెల‌లు ఓపిక ప‌డితే మంచి రోజులు వ‌స్తాయ‌ని భ‌రోసా క‌ల్పించారు...
05-01-2019 11:57 AM
శ్రీకాకుళం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కొద్ది చేపటి కొర్లాం గ్రామానికి చేరుకున్నారు.
05-01-2019 09:47 AM
అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం, దారి పొడవునా మంగళహారతులు, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర ముందుకు కదులుతోంది.

03-01-2019

03-01-2019 09:51 AM
మందులివ్వడం లేదు. ఆస్పత్రికి వెళ్తే వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. బస్‌ పాసుల్లేవు. డయాలసిస్‌కు వెళ్తే నెల రోజులు ఆగమంటున్నారు. విధిలేక ప్రయివేటు ఆస్పత్రుల బాట పడుతున్నారు. అదీ లేనివాళ్లు.. చావుకోసం...

02-01-2019

02-01-2019 01:15 PM
వైయస్‌ అధికారంలో వచ్చిన తర్వాత తిత్లీ బాధితులు, కొబ్బరి రైతులకు నష్టపరిహారంతో బాటు ఉద్ధానం కిడ్నీ బాధితులకు 10వేలు పెన్షన్‌ వంటి వైయస్‌ జగన్‌ హామీల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.వైయస్‌...
02-01-2019 12:27 PM
కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.మహేంద్ర తనయ నుంచి నీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.వైయస్‌ జగన్‌ హామీల పట్ల కిడ్నీ బాధితులు హర్షం వ్యక్తం చేశారు.
02-01-2019 12:11 PM
శ్రీకాకుళంః ప్రజా సంకల్పయాత్రలో తమ అభిమాన జననేత  వైయస్‌ జగన్‌ను కలిసేందుకు చిన్నారుల నుంచి వృద్ధులు వరుకూ పోటీపడుతున్నారు.హరిపురానికి చెందిన చిన్నారి గ్రీష్మ వైయస్‌ జగన్‌ను కలిసింది.జగన్‌ మావయ్యను
02-01-2019 12:08 PM
శ్రీకాకుళంః అవకాశవాద రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు.రాజకీయ అవసరాల కోసం జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని స్వల్ప ఆధిక్యంతో అ
02-01-2019 12:06 PM
శ్రీకాకుళంఃప్రజలకు వైయస్‌ జగన్‌పై ఉన్న నమ్మకం ప్రజా సంకల్పయాత్రలో  కనిపిస్తుందని వైయస్‌ఆర్‌సీపీ పలాస సమన్వయకర్త అప్పలరాజు అన్నారు.
02-01-2019 10:14 AM
తిత్లీ బాధితుల విషయంలో సర్కార్‌ మాయాజాలం అన్ని గ్రామాల్లో కనబడుతోంది. అనర్హులైన పచ్చచొక్కాల వారు బాధితుల పరిహారాన్ని మింగేస్తున్నారని శ్రీరామ్‌నగర్‌ గ్రామస్తులు చెప్పారు. మరోవైపు అసలైన బాధితుల్లో...

01-01-2019

01-01-2019 05:45 PM
మహేంద్ర తనయ ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ నుంచి జంతిబంద వరకు పొడిగిస్తే ఉద్ధానం నీటి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు వైయస్‌ జగన్‌కు వినతిపత్రం అందజేశారు. టీడీపీ నేతలు,...
01-01-2019 03:17 PM
పలాస: తిత్లీ తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన  తమకు ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు ఎందుకు పనికి రానివిగానే ఉన్నాయని శ్రీరాంనగర్ కు చెందిన పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
01-01-2019 12:46 PM
పలాస: జీడి కార్మికుల సమస్యల పరిష్కారానికి  చొరవ చూపుతామని, వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు.
01-01-2019 12:36 PM
పలాస నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని పలు ప్రజా సంఘాల నేతల కలుసుకున్నారు.
01-01-2019 11:13 AM
శ్రీ‌కాకుళం:  ‘ఎలా బతికామన్నదే ఆయనకు ముఖ్యం… ఎంతకాలం బతికామన్నది కాదు’. నల్లకాలువ సభలో చేసిన వాగ్దానం.. నిత్య ‘ఓదార్పు’ పథగామిని చేసింది.
01-01-2019 10:52 AM
కొత్త ఏడాదిలో ఆ దేవుడు ఆయురారోగ్యాలను, అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని ట్విటర్‌లో వైయ‌స్‌ జగన్‌ పేర్కొన్నారు.
01-01-2019 10:48 AM
అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం, దారి పొడవునా మంగళహారతులు, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర ముందుకు కదులుతోంది. రాజన్న తనయున్ని చూడటానికి, మాట్లాడటానికి,...
01-01-2019 10:45 AM
ఆరోగ్యశ్రీ వర్తించదన్నారట. లక్షల రూపాయలు అప్పుచేసి వైద్యం చేయించుకోవాల్సి వచ్చిందంటూ ఆ సోదరుడు కంటతడిపెట్టాడు. అధికారుల చుట్టూ, అధికార పార్టీ నేతల చుట్టూ పరిహారం కోసం నేటికీ తిరుగుతూనే ఉన్నాడు.  

Pages

Back to Top