కార్యకర్తలందరినీ సమయత్తం చేసేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 27 నుంచి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రటికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కింది
ప్రజా సంకల్పయాత్ర
05-11-2022
05-11-2022 09:40 PM
క్షేత్ర స్థాయిలో రాష్ట్రం నలుమూలలా వైయస్ జగన్ పాదయాత్ర చేశారు. ఎండల తీవ్రతను, భారీ వర్షాలను, వణికించే చలిని ఇలా అన్ని కాలాల్లోనూ పాదయాత్ర సాగించారు. ప్రతికూల వాతావరణంలోనూ సడలనీయక పాదయాత్ర సాగిస్తూ...
08-01-2021
08-01-2021 07:54 PM
పల్లెపల్లెల్లోని అక్కలు, చెల్లెల్లు, అన్నలు, తమ్ముళ్లు, తాతలు, అవ్వలు, ఎండా, వానా, చలి అన్న తేడా లేకుండా జగన్ను చూడటానికి వచ్చారు. ఆశీర్వదించారు. అక్కున చేర్చుకున్నారు. వారి కష్టాలు, కన్నీళ్లు,...
10-01-2019
10-01-2019 09:45 AM
నాన్నగారి పాదయాత్ర నుంచి ఆరోగ్యశ్రీ, 108, ఫీజురీయింబర్స్వంటి అనేక అద్భుత పథకాలు పుట్టుకొచ్చాయి. మీ పాదయాత్ర నుంచి వచ్చిన ఒక్కటంటే ఒక్క పథకమైనా ఉందా? మీ పాదయాత్ర హామీలు నెరవేరకపోగా.. ఆ నాటి సమస్యలు...
09-01-2019
09-01-2019 05:03 PM
శ్రీకాకుళం: చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారని వైయస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. అందుకే అన్నివర్గాల ప్రజలు నిన్ను నమ్మం బాబు అంటున్నారని పేర్కొన్నారు.
09-01-2019 04:12 PM
కష్టాలు తీర్చడానికి మన జిల్లాకే వస్తున్న రాజన్న బిడ్డ కోసం ఎదురుచూసిన లక్షల మంది ఆపన్నులు ఆశగా ఎదురొచ్చారు.
09-01-2019 04:08 PM
ఇలాంటి పాలనను అంతం చేసేందుకు వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారన్నారు. వైయస్ జగన్ పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభించిందన్నారు.
09-01-2019 03:49 PM
శ్రీకాకుళం: వైయస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ధనం, మానం, ప్రాణాన్ని కూడా లెక్క చేయమని వైయస్ఆర్ సీపీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి అన్నారు.
09-01-2019 03:36 PM
ఇచ్ఛాపురంలోని బాహుదా నదీ తీరంలో ఏర్పాటైన విజయసంకల్ప స్థూపం (పైలాన్)ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. భారీ ఎత్తున తరలివచ్చిన పార్టీ...
09-01-2019 12:45 PM
దిగువున చుట్టూ ఒక చిన్నపాటి లాన్ (పచ్చికబయలు) ఏర్పాటు చేశారు. ఇందులోనే ఓ స్తంభం పక్కనే స్థూపం ఆవిష్కరణకు సంబంధించిన శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ఇక బయట చుట్టూ ప్రహరీ గోడపై ఓ వైపు ప్రజాసంకల్ప...
09-01-2019 12:27 PM
ప్రజాసంకల్పయాత్ర విజయసంకల్పయాత్రగా మారడంలో ఎటువంటి సందేహం లేదని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఏపీ ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని కడపకు చెందిన డాక్టర్ రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు...
09-01-2019 10:40 AM
‘నాకు డబ్బు మీద వ్యామోహం లేదు. చరిత్ర సృష్టించాలన్నదే నా లక్ష్యం. ఒకసారి ముఖ్యమంత్రి స్థానంలోకొస్తే ప్రజలకు ఎంతో మంచి చేయాలన్న ఆశయం ఉంది. ఆ మంచి ఎలాంటిదంటే..
09-01-2019 10:32 AM
రాష్ట్ర రాజకీయ యవనికపై వైఎస్ జగన్ తనదైన ముద్ర వేసుకున్నారు. ఆప్యాయతకు, అనురాగానికి, స్నేహానికీ, రాష్ట్రాభివృద్ధికి, సంక్షేమానికి ప్రతీకగా నిలిచారు. జరిగిన ప్రతి సభలో తనదైన ముద్ర వేసుకున్నారు....
09-01-2019 10:19 AM
ఈరోజు కవిటి మండలంలో పాదయాత్ర సాగింది. దేశంలోనే అత్యధికంగా కిడ్నీ వ్యాధికి గురయ్యే ప్రాంతమిది. కాళ్లు, మొహం, కళ్ల వాపులతో నడవడానికి సత్తువ లేని ఎందరో కిడ్నీ వ్యాధిగ్రస్తులు కలిశారు. వారిలో నాలుగైదేళ్ల...
09-01-2019 10:17 AM
శ్రీకాకుళంః వైయస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర 341వరోజు ప్రారంభమయింది.
08-01-2019
08-01-2019 07:04 PM
శ్రీకాకుళం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చివరి రోజుకు చేరింది. 341వ రోజు పాదయాత్ర షెడ్యూల్ ఖరారైంది.
08-01-2019 06:42 PM
కాపులకు రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. వైయస్ జగన్ హామీపై కాపు జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
08-01-2019 06:17 PM
శ్రీకాకుళంః సర్వశిక్షాభియాన్ ఉద్యోగులు వైయస్ జగన్ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారన్నారు.తమకు పనిభారం ఎక్కువయిందని,సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పనికితగ్గ వేతనం ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు
08-01-2019 04:46 PM
బుద్ధా వెంకన్న ఏనాడూ బీసీల కోసం పోరాడలేదని, ఇంకా చాలమంది బీసీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు
08-01-2019 03:37 PM
గొప్ప సంకల్పంతో వైయస్ జగన్ పాదయాత్ర చేశారని చెప్పారు. వైయస్ జగన్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని తిరుమల దర్శనం సందర్భంగా చంద్రబాబే టీడీపీ కార్యకర్తల చేత హడావిడి చేయించే ప్రయత్నం...
08-01-2019 03:35 PM
శ్రీకాకుళం:కిడ్ని బాధితులకు ఉత్తరాంధ్రకు కేరాఫ్గా మారుతోంది.
08-01-2019 03:32 PM
శ్రీకాకుళం: ఇన్సూరెన్స్, ఫైన్లు, ఫిట్నెస్ ఫీజుల పేరుతో ప్రభుత్వం నిలువుదోపిడీ చేస్తుందని, ప్రభుత్వ చర్యతో రోడ్డున పడుతున్నామని ఆటోడ్రైవర్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మో
08-01-2019 03:29 PM
శ్రీకాకుళంః సామంతులు కులస్తులు వైయస్ జగన్ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు.స్వాతంత్య్రం వచ్చినప్పుడు నుంచి ఓబీసీల్లో ఉన్న తమను వైయస్ఆర్ బీసీ(ఎ)లోకి మార్చారన్నారు.బీసీ కులంలోకి మారిన విద్య,ఆర
08-01-2019 12:26 PM
శ్రీకాకుళంఃప్రజా సంకల్పయాత్రలో మానవీయ కోణాలు ఎన్నో..ఇందులో ఒకటి దెందులూరు నియోజకవర్గం సీతంపేటకు చెందిన బాలుడు లోకేష్ మణికంఠ ఉదంతం.బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న లోకేష్కు వైద్యం చేయించిన వైయస్
08-01-2019 09:56 AM
ప్రతిపక్షనేత తన వెంట నడిచిన వారితోపాటు గ్రామాల్లో బారులు తీరిన ప్రజలను రోజుకు కనిష్టంగా 15 వేల మందిని స్వయంగా కలుసుకున్నారు. 341 రోజుల పాదయాత్రలో ప్రతిపక్ష నేతను కలిసే వారి సంఖ్య 51.15 లక్షలు...
08-01-2019 09:46 AM
శ్రీకాకుళం: ప్రజల సమస్యలు తెలుసుకుని..
08-01-2019 09:44 AM
ముప్పై, నలభై ఏళ్ల చెట్లు అలా నేలవాలిపోవడంతో, వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల్లో చీకట్లు పరుచుకున్నాయి. ఇక్కడ కొబ్బరి చెట్టంటే ఇంటికి పెద్ద కొడుకుతో సమానం. మళ్లీ చెట్లను నాటినా ఫలసాయం రావడానికి...
07-01-2019
07-01-2019 04:37 PM
తాగునీరు సౌకర్యం లేదని, ఐదేళ్లుగా ఇళ్లు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బెంతు ఒరియాలు వైయస్ జగన్ కలిసి తమ గోడు వినిపించారు. ఏళ్ల తరబడి ధ్రువీకరణ పత్రాలు కోసం పోరాడుతున్నామని తమది ఏ కులమో...
07-01-2019 01:32 PM
కడప, రాజమండ్రి సభలను మించేలా ఇచ్ఛాపురంలో బహిరంగ సభ ఉంటుందన్నారు. వైయస్ జగన్మోహన్రెడ్డి ఎక్కడ సభ పెట్టినా ఇసుక వేస్తే రాలనంత జనం వస్తారని, సభకు విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు,...
07-01-2019 01:11 PM
మొదటిగా కరుణమయడివై కదిలావు కడప జిల్లా నుంచి..కారణజన్ముడివై కదిలావు కర్నూలు జిల్లా నుంచి..అనంతమైన ఆశలనిస్తూ కదిలావు అనంతపురం జిల్లా నుంచి..చిరునవ్వుల చిందిస్తూ కదిలావు చిత్తూరు జిల్లా నుంచి.....
07-01-2019 09:30 AM
అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం, దారి పొడవునా మంగళహారతులు, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర ముందుకు కదులుతోంది. రాజన్న తనయున్ని చూడటానికి, మాట్లాడటానికి,...
07-01-2019 09:25 AM
జింకిబద్ర వద్ద టమాటా రైతులు కలిశారు. ఆరుగాలం కష్టించే వీరు అద్భుతమైన దేశవాళీ టమాటాలు పండించడంలో చేయితిరిగినవారు. నాణ్యమైన టమాటాల అధిక దిగుబడి సాధిస్తూనే ఉంటారు. ‘అదేం మాయో కానీ.. అంతవరకు బాగా ఉన్న...
06-01-2019
06-01-2019 02:45 PM
నెల్లూరు: న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు మోసం చేశాడని న్యాయవాదులు మండిపడ్డారు.
06-01-2019 01:38 PM
శ్రీకాకుళంః ఎన్నో పోరాటాలు చేసి థర్మల్ ప్రాజెక్టును అడ్డుకుంటే..ఇప్పుడు అదే ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించాలని ప్రభుత్వం చూస్తుందని సోంపేట పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యులు ఆగ్రహం వ్య
06-01-2019 10:17 AM
ఈ పుస్తక అవిష్కరణ కార్యక్రమానికి వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి, తమ్మినేని సీతారాం, పపాలకొండ ఎమ్మెల్యే కళావతి, మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు,
06-01-2019 10:14 AM
జననేత 338వ రోజు పాదయాత్రను ఆదివారం ఉదయం ఇచ్ఛాపురం నియోజకవర్గం సోంపేట మండలం లక్కవరం నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి పలాసపురం, జింకిభద్ర క్రాస్, సోంపేట, ఇసకపాలెం క్రాస్, మండపల్లి క్రాస్ మీదుగా...
06-01-2019 10:10 AM
తొండిపూడి గ్రామానికి చెందిన ఎనిమిది, తొమ్మిదో తరగతుల విద్యార్థినులు కలిశారు. ఈ ఊరిలో జిల్లా పరిషత్ హైస్కూలు తుపానుకు దెబ్బతిందని చెప్పారు. తరగతి గదుల పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయట....
05-01-2019
05-01-2019 06:55 PM
ముగింపు సభకు వచ్చే జనాలను చూసి టీడీపీ నాయకులు మన పనైపోయింది, తట్టాబుట్టా సర్దుకుని ఇంటికి వెళ్లిపోవాల్సిందేనన్న భావం వారిలో కలగాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గ సమన్వయకర్తలు, కార్యవర్గ సభ్యులు...
05-01-2019 03:28 PM
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు దుర్మార్గ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు సాంత్వన కలిగిస్తూ...
05-01-2019 02:49 PM
ఏపీలో మాత్రం సీపీఎస్ రద్దుపై స్పందించడం లేదన్నారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. మరో మూడు నెలలు ఓపిక పడితే మంచి రోజులు వస్తాయని భరోసా కల్పించారు...
05-01-2019 11:57 AM
శ్రీకాకుళం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కొద్ది చేపటి కొర్లాం గ్రామానికి చేరుకున్నారు.
05-01-2019 09:47 AM
అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం, దారి పొడవునా మంగళహారతులు, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర ముందుకు కదులుతోంది.
03-01-2019
03-01-2019 09:51 AM
మందులివ్వడం లేదు. ఆస్పత్రికి వెళ్తే వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. బస్ పాసుల్లేవు. డయాలసిస్కు వెళ్తే నెల రోజులు ఆగమంటున్నారు. విధిలేక ప్రయివేటు ఆస్పత్రుల బాట పడుతున్నారు. అదీ లేనివాళ్లు.. చావుకోసం...
02-01-2019
02-01-2019 01:15 PM
వైయస్ అధికారంలో వచ్చిన తర్వాత తిత్లీ బాధితులు, కొబ్బరి రైతులకు నష్టపరిహారంతో బాటు ఉద్ధానం కిడ్నీ బాధితులకు 10వేలు పెన్షన్ వంటి వైయస్ జగన్ హామీల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.వైయస్...
02-01-2019 12:27 PM
కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు.మహేంద్ర తనయ నుంచి నీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.వైయస్ జగన్ హామీల పట్ల కిడ్నీ బాధితులు హర్షం వ్యక్తం చేశారు.
02-01-2019 12:11 PM
శ్రీకాకుళంః ప్రజా సంకల్పయాత్రలో తమ అభిమాన జననేత వైయస్ జగన్ను కలిసేందుకు చిన్నారుల నుంచి వృద్ధులు వరుకూ పోటీపడుతున్నారు.హరిపురానికి చెందిన చిన్నారి గ్రీష్మ వైయస్ జగన్ను కలిసింది.జగన్ మావయ్యను
02-01-2019 12:08 PM
శ్రీకాకుళంః అవకాశవాద రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.రాజకీయ అవసరాల కోసం జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని స్వల్ప ఆధిక్యంతో అ
02-01-2019 12:06 PM
శ్రీకాకుళంఃప్రజలకు వైయస్ జగన్పై ఉన్న నమ్మకం ప్రజా సంకల్పయాత్రలో కనిపిస్తుందని వైయస్ఆర్సీపీ పలాస సమన్వయకర్త అప్పలరాజు అన్నారు.
02-01-2019 10:14 AM
తిత్లీ బాధితుల విషయంలో సర్కార్ మాయాజాలం అన్ని గ్రామాల్లో కనబడుతోంది. అనర్హులైన పచ్చచొక్కాల వారు బాధితుల పరిహారాన్ని మింగేస్తున్నారని శ్రీరామ్నగర్ గ్రామస్తులు చెప్పారు. మరోవైపు అసలైన బాధితుల్లో...
01-01-2019
01-01-2019 05:45 PM
మహేంద్ర తనయ ఆఫ్షోర్ రిజర్వాయర్ నుంచి జంతిబంద వరకు పొడిగిస్తే ఉద్ధానం నీటి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు వైయస్ జగన్కు వినతిపత్రం అందజేశారు. టీడీపీ నేతలు,...
01-01-2019 03:17 PM
పలాస: తిత్లీ తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన తమకు ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు ఎందుకు పనికి రానివిగానే ఉన్నాయని శ్రీరాంనగర్ కు చెందిన పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
01-01-2019 12:46 PM
పలాస: జీడి కార్మికుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతామని, వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు.
01-01-2019 12:36 PM
పలాస నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని పలు ప్రజా సంఘాల నేతల కలుసుకున్నారు.
01-01-2019 11:13 AM
శ్రీకాకుళం: ‘ఎలా బతికామన్నదే ఆయనకు ముఖ్యం… ఎంతకాలం బతికామన్నది కాదు’. నల్లకాలువ సభలో చేసిన వాగ్దానం.. నిత్య ‘ఓదార్పు’ పథగామిని చేసింది.
01-01-2019 10:52 AM
కొత్త ఏడాదిలో ఆ దేవుడు ఆయురారోగ్యాలను, అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని ట్విటర్లో వైయస్ జగన్ పేర్కొన్నారు.
01-01-2019 10:48 AM
అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం, దారి పొడవునా మంగళహారతులు, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర ముందుకు కదులుతోంది. రాజన్న తనయున్ని చూడటానికి, మాట్లాడటానికి,...
01-01-2019 10:45 AM
ఆరోగ్యశ్రీ వర్తించదన్నారట. లక్షల రూపాయలు అప్పుచేసి వైద్యం చేయించుకోవాల్సి వచ్చిందంటూ ఆ సోదరుడు కంటతడిపెట్టాడు. అధికారుల చుట్టూ, అధికార పార్టీ నేతల చుట్టూ పరిహారం కోసం నేటికీ తిరుగుతూనే ఉన్నాడు.