తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరంలో సీఎం వైయ‌స్‌ జగన్‌ పర్యటన. మనబడి నాడు–నేడు పథకం కింద ఆధునీకరణ పనులు పూర్తిచేసుకున్న పాఠశాలలను రాష్ట్ర విద్యార్ధులకు అంకితం చేసిన సీఎం, రెండో దశ పనులకు శ్రీకారం. వరుసగా రెండో ఏడాది జగనన్న విద్యా కానుక ప్రారంభించిన సీఎం

Back to Top