రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
రాజన్న స్వర్ణయుగం తెచ్చుకుందాం
26 Sep 2017 1:07 PM
విశాఖపట్నం: దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి సువర్ణ పాలనను తిరిగి తెచ్చుకునేందుకు ప్రజలంతా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భాగస్వాములవుతున్నారని పార్టీ నేత బొడ్డేడ ప్రసాద్ అన్నారు. యలమంచిలి మండలం ఏటికొప్పాకలో బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల ప్రయోజనాలను వివరించారు. రాష్ట్రంలోని దుర్మార్గ పాలనను తరిమికొట్టేందుకు ప్రజలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ కార్యదర్శి గోవింద్, నాగిరెడ్డి అచ్చయ్యనాయుడు, రాము తదితరులు పాల్గొన్నారు.