కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
పచ్చనేతలు పచ్చి మోసగాళ్లు
09 Dec 2016 4:52 PM
తూర్పుగోదావరి(పి.గన్నవరం))అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం. రుణాలన్నీ మాఫీ చేస్తామంటూ మాయమాటలతో నమ్మబలికి ఓట్లు వేయించుకున్న టీడీపీ నేతలు గద్దెనెక్కాక మొండి చేయి చూపించారని అయినవిల్లి లంక ప్రజలు మండిపడ్డారు. తూ.గో.జిల్లా, పి.గన్నవరం నియోజకవర్గం, అయినవిల్లి మండలం, అయినవిల్లిలంక గ్రామంలో వైయస్సార్సీపీ కో-ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం కొనసాగింది. ధనార్జనే ధ్యేయంగా టీడీపీ పాలన సాగుతోందని చిట్టిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.