కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
డ్వాక్రా రుణమాఫీ ఎక్కడ?
13 Oct 2016 8:28 PM
రాజమహేంద్రవరం(పిడింగొయ్యి): టీడీపీ అధికారంలోకి వస్తే డ్వాక్రా, రైతులకు రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు హామీ రెండున్నరేళ్లు గడుస్తున్న మోక్షం లభించడం లేదని వైయస్సార్సీపీ నియోజకవర్గ రూరల్ కో-ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు అన్నారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఆయన పిడింగొయ్యిలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు ఆరాచక పాలనకు కాలం తీరబోయే రోజు తొందరలోనే వస్తుందన్నారు. ఇప్పటికైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.