మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ఎన్నికల హామీలపై పోరాటం చేద్దాం
25 Feb 2017 6:02 PM
విజయనగరం: టీడీపీ మోసపూరిత హామీల అమలకై ప్రజలంతా తిరుగుబాటు చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గ సమన్వయకర్త నెక్కల నాయుడుబాబు ధ్వజమెత్తారు. నియోజకవర్గ పరిధిలోని వేపడ మండలం గధభావలస గ్రామంలో నాయుడు బాబు ఆధ్వర్యంలో గడప గడపకై వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఎన్నికల హామీలపై ముద్రించిన ప్రజాబ్యాలెట్ను ఇంటింటికి పంచుతూ బాబు మోసాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.