మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
అబద్ధపు హామీలతో కాలయాపన
31 Oct 2016 12:38 PM
కర్నూలు))
నంద్యాల నియోజకవర్గ ఇంచార్జ్ రాజగోపాల్ రెడ్డి పట్టణంలోని 4వ వార్డులో గడపగడపకు వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాబు మోసపూరిత పాలనను ఇంటింటా ఎండగట్టారు. ఈసందర్భంగా స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి, పక్కా ఇళ్లు ఇలా బాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కావడం లేదని..పథకాలన్నీ పచ్చచొక్కాలకే చేరుతున్నాయని పలువురు వాపోయారు. మాయమాటలతో మభ్యపెడుతూ మోసపూరిత పాలన సాగిస్తున్న బాబు సర్కార్ కు తగిన బుద్ధి చెప్పాలని రాజగోపాల్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.