కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు
పేదల సంక్షేమం పట్టని ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి
23 Jan 2017 1:47 PM
పాణ్యంః
అర్హులకు ప్రభుత్వ పథకాలు అందించడంలో టీడీపీ ఘోరంగా విఫలమైందని వైయస్సార్సీపీ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మండిపడ్డారు. గడివేముల మండలంలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామాల్లో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాబు పాలనపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీల పేరుతో అనర్హులకు పథకాలు కట్టబెడుతూ నిరుపేదలను మోసం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల సంక్షేమం పట్టని ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.