చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
గిరిజనులపై టీడీపీ కక్షసాధింపు చర్యలు
28 Oct 2016 12:12 PM
శ్రీకాకుళంః టీడీపీ ప్రభుత్వం గిరిజనులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని దిమ్మిడిజోల పంచాయతీ సవరరాంపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ అదనపు సమన్వయకర్త పేరాడ తిలక్ ఆధ్వర్యంలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఇంటింటికీ వెళ్లి బాబు మోసాలను ప్రజలకు వివరించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నామన్న కక్షతో ప్రభుత్వం అన్యాయంగా తమ పింఛన్లు తొలగించిందని పలువురు మహిళలు తిలక్ వద్ద వాపోయారు. రానున్న ఎన్నికల్లో బాబు పాలనకు చరమగీతం పాడాలని తిలక్ ప్రజలకు పిలుపునిచ్చారు.